E.G: తాళ్లపూడిలో సోమవారం నిర్వహించిన ‘రైతన్న సేవలో’ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నామన పరమేష్, సిద్దా దుర్గా ప్రసాద్, కేదారేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.