SKLM: ఆమదాలవలసలోని కొత్త రోడ్డు ప్రాంతంలో ఎమ్మెల్యే రవికుమార్ సోమవారం పర్యటించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించి డోర్ టు డోర్ డ్రైవ్ ద్వారా ప్రజలకు ప్లాంట్ ప్రారంభంపై అవగాహన కల్పించారు. ఈ ప్లాంట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.