BPT: మంత్రి గొట్టిపాటి రవికుమార్ 23న అద్దంకిలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, 10:30కు మున్సిపల్ కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత స్కూటీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు చిలకలూరిపేట క్యాంపు కార్యాలయం వివరాలు వెళ్లడించింది.