PDPL: గోదావరిఖని పట్టణ శివారు జనగామ గ్రామంలోని కామాక్షి దేవి, ఏకామ్రేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే గ్రామస్థులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని హోమం నిర్వహించారు.