RR: చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం, చందనవెల్లి గ్రామంలో తలారి లక్ష్మమ్మకి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ మేరకు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం న్యూ కాలనీలోని రోడ్డును ప్రారంభించారు.