మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనువరాలు దివ్యారెడ్డికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. తన అకౌంటెంట్కు సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపారు. ఈ నెల 13న ఆమె పేరు, ఫొటోతో ఉన్న వాట్సాప్ నుంచి అకౌంటెంట్కు మెసేజ్ వచ్చింది. ‘నేను మీటింగ్లో ఉన్నాను. ఒక అకౌంట్కు రూ.1.20 కోట్లు పంపిచాలి’ అని ఆ మెసేజ్లో ఉంది. దీంతో అకౌంటెంట్ ఆ డబ్బు పంపిచాడు.