ప.గో: జిల్లాలో అతిపెద్ద దర్గా అయిన జమాతే దర్గాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తొలుత ఆయనను ముస్లిమ్ మత పెద్దలు ముస్లిం టోపీ పెట్టీ శాలువాతో సత్కరించారు. అనంతరం అల్పాహార విందు ముస్లిం లతోపాటు ఆరగించారు. అన్నీ మాతలు ఒక్కటేనని ఆయన సూచించారు.