MHBD: కురవిలో ఖాళీ సిలిండర్లతో CPI పార్టీ నేతలు నిరసన చేపట్టారు. CPI స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ వైఫల్యం వల్లనే గ్యాస్ కొరత ఏర్పడి ధరలు పెరిగాయని, భారతదేశంలోని ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.