AP: మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, పనుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు.