SDPT: విద్యార్థులు క్రమశిక్షణను అలవాటు చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా సూచించారు. కొండపాక మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన “రోల్ మోడల్తో సంభాషణ” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో పాఠశాల విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.