SRD: సంగారెడ్డిలోని మెడికల్ కళాశాలలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు కృషి చేస్తానని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మెడికల్ కళాశాలలో మంగళవారం పరిశీలించారు. క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్ఎంపీ అధికారులకు సూచించారు. విద్యార్థుల కోసం క్రికెట్, వాలీబాల్, త్రో బాల్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కోట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.