NRPT: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్సలు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం మండలంలోని తీలేరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆమె పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. అలాగే, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.