MHBD: మహబూబాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్లో శనివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవని, చీరాల నుంచి సికింద్రాబాద్ టికెట్ మాత్రమే లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి గురించి ఏవైనా సమాచారం ఉన్నవారు 8712658602 నెంబర్ ద్వారా పోలీసులకు తెలియజేయవలసిందిగా సూచించారు.