ASR: దేవీపట్నం మండలం పరిధిలో ఉన్న మారుమూల గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేక అవస్థలు ఎదుర్కొంటున్న గ్రామస్తులు. ఎస్ రామన్నపాలెం గ్రామపంచాయతీలో ఉన్న వెలగపెల్లి, గుంపెనపల్లి గ్రామాలకు వెళ్లాలంటే ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువ నిత్యం ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో ప్రాణాలను ఫలంగా పెట్టి దాటవలసి వస్తుందని ఆయా గ్రామస్తులు తెలుపుతున్నారు.