MNCL: బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో నేడు నిర్వహించనున్న రామ్ లీలా కార్యక్రమానికి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని CI శ్రీనివాస్ తెలిపారు. ప్రజలంతా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. కాంటా చౌరస్తా నుంచి కన్నాలబస్తి ఫ్లైఓవర్ వరకు వాహనాల రాకపోకలను నిషేధించినట్లు చెప్పారు. కార్యక్రమం అనంతరం బయటికి వెళ్లడానికి 3 గేట్లు ఏర్పాటు చేశామన్నారు.