RR: మహేశ్వరం పరిధిలోని మీర్ఖాన్ పేట వద్ద తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నేడు రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు- 1 ఆమనగల్లు రీజినల్ రింగ్ రోడ్డు వరకు నిర్మాణం జరుగుతుందని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.