NGKL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించే ‘ఆరోగ్య మిషన్-99’ కార్యక్రమాన్ని పక్కగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ DMHO డా. కె. రవికుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మార్చి 31 వరకు అన్ని PHCల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.