KRNL: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన విభాగం 2025 – 25 ఉద్యాన పంటల సాగులో నూతన సాంకేతికలపై హెచ్ఓ అపర్ణ ఆధ్వర్యంలో మంత్రాలయం డివిజన్ నుంచి 30 మంది రైతులు గురువారం రైతు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా అనంతపురంలోని ఉద్యాన పంటలను పరిశీలించారు. హెచ్ఓ అపర్ణ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగు రైతాంగానికి ఎంతో లాభదాయకమని స్పష్టం చేశారు.