W.G: ఉండి మండలం చెరుకువాడలో ఉండి మానవత సంస్థ ఆధ్వర్యంలో గురువారం చిరువ్యాపారి నిరుపేద పెద్దిరాజు కుటుంబాన్నికి నిత్యావసర సరుకులు, బియ్యం బస్తా, కూరగాయలు, దుస్తులు,కొంత నగదును అందజేశారు. సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ.. కష్ట సమయంలో సాయమందించట మానవత్వం అనిపించుకుంటుందని అన్నారు.