SRCL: బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా ఈ నెల 15న సిరిసిల్లలో సుమారు 5000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. సభ ఏర్పాట్లపై ఈ నెల 6న కామాక్షి బ్యాంకెట్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కమ్మెట అశోక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, పాల్గొన్నారు.