GNTR: చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ లక్షణాలు ఒకరిలో బయటపడటంతో వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. తురకపాలెం తరహాలోనే కొత్తరెడ్డిపాలెంలో జ్వరంతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందడంతో మంత్రి సత్య కుమార్ యాదవ్ అక్కడ పరిస్థితి అధ్యయనం చేయాలని అధికారులకు నిన్న ఆదేశించారు.