CTR: చిత్తూరు డిస్ట్రిక్ట్ ఫారెస్టు అధికారి(DFO)గా సుబ్బరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన కోడూరు సబ్ DFOగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు DFOగా ఉన్న భరణిని స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లానింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.