GNTR: కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ధనేకుల సుబ్బారావును తుళ్లూరు మండలం నేలపాడుకి చెందిన టీడీపీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు సుబ్బారావుతో గ్రామంలోని సమస్యలు, పలు రాజకీయ అంశాలపై చర్చించారు. కాగా, ధనేకుల సుబ్బారావు నేలపాడుకి చెందినవారు కావడం విశేషం.