కృష్ణా: కంకిపాడు మండలం పునాదిపాడు, ప్రొద్దుటూరు గ్రామాలలో జిల్లా వ్యవసాయధికారి ఎన్. పద్మావతి బుధవారం పర్యటించారు. యూరియా సరఫరా సక్రమంగా ఉండేలా సిబ్బందికి సూచనలు ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఉప్పులూరు, పునాదిపాడు, మంతెన, కోలవెన్ను, తెన్నేరు, నెప్పల్లి సోసైటీలకు 15 టన్నుల యూరియాను పంపిణీ చేశారు.