VSP: ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం ఉన్నా, ప్రభుత్వం వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఫిబ్రవరిలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రూ.98 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-26 లక్ష్యం రూ.1400 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.952 కోట్లు వసూలయ్యాయి.