CTR: జూలై 2న కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కుప్పం చేరుకోనున్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లిలో డోర్ టూ డోర్ క్యాంపెయిన్లో పాల్గొంటారు. 10.55 గంటలకు ఏపీ మోడల్ స్కూల్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో టాటా డీఐఎన్సీ డిగ్నిటీ సెంటర్ను ప్రారంభిస్తారు.