NLG: నేరాసైబర్ లపై వెంటనే స్పందించేందుకు ఎస్సీ శరత్ చంద్రపవార్ IPS ఆదేశాలతో సైబర్ వారియర్స్కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ DSP మాట్టాడుతూ.. ప్రజలు అపరిచిత లింకులు క్లిక్ చేయవద్దని, లోన్ యాప్స్ , నకిలీ ఉద్యోగాల మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మోసపోయిన వారు 1930 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయగలరు అని పేర్కొన్నారు .