AP: బనకచర్లపై CM చంద్రబాబు స్పందించారు. గోదావరిపై పోలవరానికి తప్ప మరే ప్రాజెక్టుకు అనుమతులు లేదని తెలిపారు. గోదావరి నుంచి AP ఒక బేసిస్కు నీళ్లు తీసుకెళ్తే TG మరో బేసిన్కు తీసుకెళ్తుందని చెప్పారు. కృష్ణానదిలో నీళ్లు తక్కువ ఉండడం వల్ల ట్రిబ్యునల్ నిర్ణయం ప్రకారం వెళ్దామనుకున్నామని చెప్పారు. TGకి తాను వ్యతిరేకం కాదని.. TG, AP అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.