CTR: పుంగనూరు నగర వీధిలో ప్రసిద్ధ శైవక్షేత్రం సోమేశ్వరస్వామి దేవస్థానంలో గురు దక్షిణా మూర్తికి గురువారం అభిషేకాలు చేశారు. ముందుగా గణపతి పూజ, పుణ్య వచనం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.