VZM: ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 5,555 వేదికల్లో సుమారు 8లక్షల 82వేల మందితో యోగా ప్రదర్శన జరుగుతుందని కలెక్టర్ అంబేద్కర్ చెప్పారు. మంగళవారం తన ఛాంబర్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యోగా ప్రదర్శనలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.