BHPL: జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరీకొత్తపల్లి మండలం చెన్నాపూర్లో రూ.2 కోట్లతో నిర్మించిన 33/11 కెవి సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, వరంగల్ ఎంపీ, ఎమ్మెల్యే గండ్ర, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.