SKLM: విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా 28 ఆగస్ట్ 2020లో హైదరాబాద్ బషీర్బాగ్ వద్ద నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అసువులు బాసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా గురువారం పలాసలోని కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో అమరులైన కామ్రేడ్స్కు నివాళులర్పించారు.