SRD: జిల్లాలో 100% అక్షరాస్యత సాధించేందుకు ఉల్లాస్ కార్యక్రమం ఉపయోగపడుతుందని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డిలోని మహిళా సమాఖ్య భవనంలో అవగాహన సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. సమావేశంలో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి పాల్గొన్నారు.