అన్నమయ్య: టి. సుండుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశానికి సరిపడ కోరం సభ్యులు లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ రాజమ్మ, ఎంపీడీవో సుధాకర్ రెడ్డిలు తెలిపారు. ఈ సమావేశం ఈనెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.