SKLM: ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామంలో రాయితీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన నూతన సాగు విధానాలను అవలంబించాలని, డ్రోన్లను వాడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో DCCB ఛైర్మన్ సూర్యనారాయణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.