SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్లో నెలరోజులుగా కుళాయిలో మురుగునీరు సరఫరా అవుతుందని స్థానికులు ఆరోపించారు. చెత్తాచెదారం, మురుగునీరు రావడంతో నీటిని తాగలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు.