ASR: డుంబ్రిగుడ మండలంలోని ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన కొండలరావు కుటుంబానికి యూటీఎఫ్ నాయకులు పరామర్శించారు. వారి కుటుంబానికి రూ.24వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వారి కుటుంబానికి, ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ యూటీఎఫ్ అండగా ఉంటుందని అన్నారు.