SRCL: రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈరోజు 15 ఇళ్లకు భూమి పూజలు పూర్తి చేశారు. ఇన్నేళ్లుగా స్వంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న వారికి సొంతింటి కల నెరవేరుతున్నందుకు హర్షం వ్యక్తంచేశారు.