SKLM: జిల్లాలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకుడు డిమాండ్ చేశారు. సోమవారం పలాసలోని జేవై విద్యా సంస్థ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తూ అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.