SKLM: ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యతనిస్తు నిర్లక్ష్య వహించకుండా త్వరితగతిన ఫిర్యాదుదారులకు పరిష్కారం చూపించాలని SP కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఆయన సోమవారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి 57 ఫిర్యాదులను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు.