HNK: ప్రజలు అవగాహన పెంచుకోవడం ద్వారా సైబర్ నేరాలకు చెక్ పెట్టొచ్చని మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ అన్నారు. సోమవారం కాజీపేట మండలం మడికొండ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కార్మికులకు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు అ మాయకులను మోసం చేస్తున్నారని తెలిపారు. సైబర్ నేరాలపూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.