HYD: దోమలగూడలోని హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఎంపిక చేశారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సాదుల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా శతరాజు మురళి, సెక్రటరీగా సత్తు వెంకన్న, జాయింట్ సెక్రటరీగా మేడబోయిన నరసింహ, ట్రెజరర్గా తలుపునూరి అశోక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మేదరి రాజేందర్ ఎన్నికయ్యారు.