KKD: పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఛైర్మన్గా నూనె మంగా లక్ష్మీ, వైస్ ఛైర్మన్గా మాదిరెడ్డి చంద్రశేఖర్, రేలంగి వెంకటరావుతో సహా 13 మంది పాలకవర్గ సభ్యులు ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని పలువురు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.