AP: హైదరాబాద్ అభివృద్దికి దత్తాత్రేయ ఎంతో కృషిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘అలయ్ బలయ్ అనగానే దత్తాత్రేయ గుర్తుకొస్తారు. ఎమర్జెన్సీ నుంచి దివిసీమ ఉప్పెన వరకు.. దత్తాత్రేయ సేవలు మరువలేం. ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే’ అని పేర్కొన్నారు.