KMR: తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(TUWJ) తమ జర్నలిస్టు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం కామారెడ్డిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని జాతీయ కౌన్సిల్ సభ్యుడు వేణుగోపాలాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడడు లతీఫ్ ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్తో కలిసి జర్నలిస్టులకు యూనియన్ సభ్యత్వ పత్రాలను అందజేశారు.