ATP: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో బుధవారం కూటమి పాలన ఏడాది పూర్తైన సందర్భంగా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుగయ్య చౌదరి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.