ATP: 2026 జనవరి నెలలో గుత్తి కోట ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు మంజూరు కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియాకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం గుత్తి కోటలో యోగాంధ్ర 2025 భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.