NLR: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 52 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.