మేడ్చల్: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమిస్తున్నానని పశ్చిమ బెంగాల్కు చెందిన మైనర్ బాలికపై(16) అత్యాచారానికి ఓ యువకుడు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఆ యువకుడు ఓంరాజ్ సైని(20)పై ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తిరుపతి రాజు, ఎస్సై నాగేంద్రబాబులు తెలిపారు.