W.G: భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన యశస్విని రోడ్డు ప్రమాదం బాధాకరమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఇటీవలే హైదరాబాద్ నుంచి భీమవరం వస్తు రోడ్డు ప్రమాదంలో యశస్విని మృతి చెందింది. తుందుర్రులో యశస్విని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అంజిబాబు పరామర్శించారు.